Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్యభట్ట విద్యా సంస్థల చైర్మన్

ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్యభట్ట విద్యా సంస్థల చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్యభట్ట విద్యా సంస్థల చైర్మన్  కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి  తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య బలపాటుకు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -