- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఆడిటింగ్ ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిఎం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 25 నుండి జూన్ 25 వరకు మండల సమైక్య సంబంధించిన అకౌంట్ బుక్కులను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆడిటర్ జనార్ధన్, అకౌంటెంట్ అనిలా తదితరులు ఉన్నారు.
- Advertisement -