- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది తమ తమ పరిధిలో గల డివిజన్లో, నగరం లోని గౌతమ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఏరియా లో రోడ్లు ఊడ్చడం, డ్రైన్స్ క్లీనింగ్, మరియు వినాయక్ నగర్ లో తాడిచెత్త- పొడి చెత్త పై అవాగహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా రోడ్లు ఊడ్చడం, డ్రైన్స్ క్లీనింగ్, ఆంటీ లార్వాల్ స్ప్రే, 100 ప్లాన్ భాగంలో 11వ రోజున కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, , ఎంసీ, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -