Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిసిన బొల్లిస్వామి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిసిన బొల్లిస్వామి

- Advertisement -

నవతెలంగాణ – ధర్మారం : రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల తెగల మైనారిటీ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాదులో తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఎంపీటీసీ పోరం రాష్ట్ర అధ్యక్షులు బొల్లి స్వామి కలిశారు. సోమవారం ఉదయం కలిసి పుష్పగుచుమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామితో పాట ఇతర నాయకులు ఇంజపురి కుమార్, చిప్ప మణి వర్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img