నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రము, రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు పర్వేదుల గ్రామానికి చెందిన వాదుబ్బ రమేష్ – హేమలత ఆహ్వానం మేరకు గురువారం హాజరై నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారలైన తేజశ్వి మర దిలీప్ కుమార్ లను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,పర్వేదుల తాజా మాజీ సర్పంచ్ దండా మనోహర్ రెడ్డి,మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, పర్వేదుల యూత్ అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా వెంకటయ్య, ఎలిమినేటి కొండలు, వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి,చామల జయంత్ రెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, పోలోజు రమేష్ చారి, మురళి, షేక్ అబ్దుల్ కరీం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES