కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలి: మహమ్మద్ షబ్బీర్ అలీ

నవతెలంగాణ-భిక్కనూర్  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్  షబ్బీర్ అలీ తెలిపారు.…

వరి కోతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

నవతెలంగాణ – భిక్కనూర్  భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం హార్వెస్టర్ డ్రైవర్స్, యజమానులతో వ్యవసాయ అధికారులు సమావేశం…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్  మండలంలోని జంగంపల్లి, పెద్దమల్లరెడ్డి, రామేశ్వర్ పల్లి, బస్వాపూర్, లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలకు చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి…

వర్సిటీ లో తరగతులు బహిష్కరణ

నవతెలంగాణ – డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్‌ కన్సల్టెంట్లు గురువారం క్యాంపస్‌లోని వివిధ కళాశాలల తరగతులను బహిష్కరించారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌…

చేయూతను అందిపుచ్చుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలి

నవతెలంగాణ కంఠేశ్వర్  వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార…

మాజీ ఎమ్మెల్యే మాతృమూర్తి అంత్యక్రియల్లో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు 

నవతెలంగాణ కంఠేశ్వర్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి పరమపదించడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలలో బిఆర్ఎస్…

ముల్లంగి లో పోషణ పక్షం..

నవతెలంగాణ డిచ్ పల్లి డిచ్పల్లి మండలంలోని ముల్లంగి (ఐ) గ్రామంలో గురువారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించినట్లు డిచ్ పల్లి సూపర్వైజర్…

పశువుల దాహం కొరకు నీటి కుండిలా ఏర్పాటు…

నవతెలంగాణ – భీంగల్ రూరల్ ప్రతి పట్టణంలో వేసవికాలం రీత్యా నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని సీ డి ఎమ్ ఏ,…

అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు…

నవతెలంగాణ – భీంగల్ రూరల్ ఈ రోజు పోలీస్ లు ఉదయం అందాజా 5 గం సమయ ప్రాంతంలో భీంగల్ మండలం లో…

ఈదురుగాలుల భీభత్సం..

– నెలకొరిగిన 2 ఎకరాల మొక్కజొన్న.. నవతెలంగాణ-బెజ్జంకి మండలంలో బుధవారం రాత్రి సమయంలో ఈదురుగాలులతో వర్షం కురిసి భీభత్సం సృష్టించింది. మండల…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

నవతెలంగాణ – నవీపేట్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ పరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి సద్వినియోగం చేసుకోవాలని…

ఎమ్మార్వో ను సన్మానించిన: కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ – రామారెడ్డి  మండల ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమాలత కు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో…