- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యనిర్వాహక కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను కార్యాలయ డిప్యూటీ ఈ ఈ రవీంద్రబాబు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి ఆ కార్యాలయ పరిధిలోని ఏ ఈ ఈ లు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -