Monday, November 3, 2025
E-PAPER
Homeజిల్లాలుజూబ్లీహిల్స్ లో చిరుమర్తి ప్రచారం 

జూబ్లీహిల్స్ లో చిరుమర్తి ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ నకిరేకల్ 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. లింగయ్య ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -