- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నుండి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోట ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని సోనాల గ్రామ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి, వాట్నాల్ వార్ రమేష్ , మద్నూర్ మండల యువజన అధ్యక్షులు హన్మంత్ యాదవ్ , బండివార్ దత్తు , విఠల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -