Friday, May 2, 2025
Homeట్రెండింగ్ న్యూస్రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం అక్కడ సీడ్ల్యుసీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకే ఆయన వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img