- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో రైతు వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి, అనాజిపురం రైతు వేదిక క్లస్టర్ రైతులు పాల్గొన్నారు అనాజిపురం రైతు వేదిక క్లస్టర్ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -