Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన  రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో రైతు వేదికలో  రాష్ట్ర ముఖ్యమంత్రి  వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి, అనాజిపురం రైతు వేదిక క్లస్టర్ రైతులు పాల్గొన్నారు అనాజిపురం రైతు వేదిక క్లస్టర్ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -