Thursday, June 26, 2025
E-PAPER
Homeఖమ్మంపాఠశాలను సందర్శించిన కాంప్లెక్స్ హెచ్ఎం. హరిత

పాఠశాలను సందర్శించిన కాంప్లెక్స్ హెచ్ఎం. హరిత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రాధమిక పాఠశాలను కాంప్లెక్సు ప్రధానోపాధ్యయురాలు పి.హరిత గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను,హాజరు ను రికార్డులు పరిశీలించారు. యుడైస్ లో ప్రతీ విద్యార్ధి ఉండేలా చూసుకోవాలని,ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ప్రతి విద్యార్ధి హాజరు ను 10 గంటల లోపుగా నమోదు చేయాలని అన్నారు.మధ్యాహ్న భోజన హాజరు ను కూడా యాప్ లో నమోదు చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్ధులకు భోజనం అందించాలని వంట ఏజన్సీ వారికి తెలిపారు.అనంతరం విద్యార్దులకు నోట్ బుక్స్,వర్స్ బుక్స్ ను పంపిణీ చేసారు. వీరితోపాటు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి.సత్యనారాయణ, లీలావతి,శారద పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -