Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ..

బాధిత కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికీ చెందిన కోరికోప్పుల నారాయణ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ ఎమ్మెల్యే,బీజేపీ రాష్ట్ర నాయకుడు సుద్దాల దేవయ్య బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -