- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కిష్టారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పరామర్శలో పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, బాల్ చంద్రం, శివలింగం, నవీన్, సంతోష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -