Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ కు శుభాకాంక్షలు

సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ కు శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత, ప్రజా భవన్‌లో జరిగిన నీటిపారుదలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -