Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని శాత్రజ్ పల్లి గ్రామానికి చెందిన సబ్బిడి మాధవి-రమణారెడ్డి కుమార్తెలు రక్షిత, దీక్షితల నూతన వస్ర్తాలంకారణ మహోత్సవం బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ పెద్దతూండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, రాజునాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -