- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నగర శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాత్రి ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న కానిస్టేబుల్ మతి చెందారు. మృతుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆయన యాదాద్రి పీస్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -