- Advertisement -
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గురువారం ఆయన నివాసంలో డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీ మహేశ్ భగవత్లు కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. ఈ ఏడాది సైతం పోలీసుశాఖకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు.
- Advertisement -



