Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ధరాస్ సాయిలు

కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ధరాస్ సాయిలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లికార్జున్ గెలుపు కోసం మద్దతుగా మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్లాలని తెలిపారు. అభ్యర్థి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుని వెంట మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -