- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
పీసిఆర్ ( పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిష్టాపూర్ గ్రామపంచాయతీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారి విద్యార్థులకు 20 కుర్చీలు అందజేసినట్లు పీ సిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ లు స్వరూప, వనిత, స్కూల్ హెచ్ ఎం సుధాకర్ నాయక్, లక్ష్మణ్, ఫౌండేషన్ సభ్యులు మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్, చింతల సతీష్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -