నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని అంక్సాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలకు చిట్టాపూర్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యావేత్త శ్రీ ఏనుగు దయానంద రెడ్డి 20 డ్యూయల్ డేస్కులు సోమవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జిహెచ్ఎం శ్రీమతి ఆర్ మల్లీశ్వరి మాట్లాడుతూ.. గతంలో దయానంద రెడ్డి పాఠశాల అవసరాలకు విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్కులు , సైన్స్ మెటీరియల్ కోసం వినతిపత్రం అందజేశారు.
ఈ మధ్యనే పాఠశాల పిడి దేవ సుకన్య అభ్యర్థన మేరకు పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం పిడిని అభినందించారు. శ్రీ దయానంద రెడ్డి తమ ఉదార స్వభావంతో జిల్లాలో గల ఇన్ని పాఠశాలకు కావలసిన కనీస అవసరాలను తీర్చడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు 20 డి ఎల్ డి స్కూల్ అందజేయడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవి చందర్ రఘునాథ్ జి సునీత కాంతయ్య శ్రీలక్ష్మి శ్రీదేవి యమునా, దేవరాజ్ రాజేంద్ర ,సదాశివ్, వినోద్, వేణుగోపాల్ రెడ్డి జాన్సన్ రాజు సిఆర్పి మూర్తి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అంక్సాపూర్ పాఠశాలకు డ్యూయల్ డెస్కుల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES