- Advertisement -
శాసనసభ్యులు పాయం
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండలం మున్సిపాలిటీ పరిధిలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పినపాక శాసనసభ్యులు బుధవారం పంపిణీ చేశారు. ప్రజా భవన్ రూ.67 లక్షల 7 వేల 772 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పేరునాకి నవీన్ భువనగిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -