- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మల్హర్, కాటారం మండలాల్లో మంత్రి సహాయకులు ఆకుల చెంద్రశేఖర్ గురువారం కల్యాణ లక్ష్మీ, సిఎంఆర్ఏప్ చెక్కులను ఇంటింటా నేరుగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కాటారం మండలానికి కల్యాణ లక్ష్మీ చెక్కులు 84,సిఎంఆర్ఏప్ 32 చెక్కులు, మల్హర్ రావు మండలానికి కల్యాణ లక్ష్మీ 41, సిఎంఆర్ఏప్ 19 మొత్తం 176 చెక్కులు రూ.1.42 కోట్లు అందజేశారు.
- Advertisement -