- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామంలో 35 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునీర్ ఆధ్వర్యంలో పోచమ్మ కాలనీలో శనివారం అరవై కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పోచమ్మ కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



