- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మాల మహనాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు గడుగు గంగాధర్, ఎడ్ల నాగరాజ్, వెంకటేష్, ఎల్లయ్య, అలుక కిషన్, దేవదాస్, వినయ్, గంగాధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -