Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓట్ చోరికి వ్యతిరేకంగా డోంగ్లీ కాంగ్రెస్ నేతల నిరసన

ఓట్ చోరికి వ్యతిరేకంగా డోంగ్లీ కాంగ్రెస్ నేతల నిరసన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఓటు చోరీకి వ్యతిరేకంగా డోంగ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చోర్ చోర్ అనీ నినాదంతో మహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు గజానంద్ దేశాయ్, ఆ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముఖ్యమైన నాయకులు చోరీకి వ్యతిరేకంగా నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓట్లు దోచుకునే బీజేపీ దానికి వత్తాసు పలికే ఎన్నికల కమిషన్ కుట్రలకు వ్యతిరేకంగా నాయకులందరు తమ స్వరం వినిపించాలని ఓట్ చోరికి వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -