యర్రంబెల్లి గ్రామస్తులు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం యర్రంబెల్లి గ్రామంలో సుమారు 30 మంది రైతుల కలిపి సర్వే నెంబర్ 119, 95లో నక్ష దారి ఉందనీ , కొంత మంది బాట భూమిని కబ్జా చేస్తున్నారనీ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా బావి వద్దకు వెళ్లడం కోసం బాట లేకపోవడంతో పాటు, దహాన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్లడం కోసం కాళీ నడకబాట సైతం కబ్జ చేశారు. ఈ నెల 27వ తేదిన ఒక అతను చని పోతే బునాదిగాని కాలువ పక్క నుంచి చుట్టు తిరిగి తీసుకెళ్లగం జరిగిందనీ, స్థానిక తహాసిల్దార్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ, పాత నక్ష బాట నేపధ్యంలో రికార్డుల ప్రకారం బాట చూపించాలనీ కోరారు.
దహన సంస్కరాలకు వెళ్ళే బాట కూడా కబ్జా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES