- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన ఎర్రమాసని వెంకటయ్య శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నేరాలపల్లి మనోహర్ సతీమణి అన్నమ్మ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5వేల ఆర్థిక సహాయన్ని అందించారు. ఆయన వెంట గ్రామస్తులు వున్నారు.
- Advertisement -



