- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాశమైలారంలోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ఘటనా స్థలాలనికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బ్లాస్ట్లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను ఆదేశించారు.
- Advertisement -