Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅగ్ని ప్రమాద ఘటన.. మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాద ఘటన.. మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాశమైలారంలోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ఘటనా స్థలాలనికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బ్లాస్ట్‌లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్యను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -