Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమిర్యాలగూడ నుంచి కాచిగూడ రైలు కింది భాగంలో మంటలు

మిర్యాలగూడ నుంచి కాచిగూడ రైలు కింది భాగంలో మంటలు

- Advertisement -

నవతెలంగాణ బీబీనగర్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ సమీపంలో రైలు కింది భాగంలో మంటలు వచ్చాయి. డెమో ప్యాసింజర్‌ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలిపారు. బీబీనగర్‌ వద్ద రైలును ఆపడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో గంట నుంచి రైలు బీబీనగర్‌లో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -