- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల బిఆర్ఎస్ పొర్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు బొల్లి గంగాధర్ ఎగురవేశారు. సందర్భంగా గుండుర్ రోడ్డు గల వద్ద తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంబురాలు నిర్వహించారు. జుక్కల్ జడ్పీహెచ్ఎస్ వ విద్యార్థిని, విద్యార్థులు జనగణమన గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లి గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ భాను గౌడ్, యువ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి వాస్రే రమేష్ , టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, గ్రామస్తులు , యువకులు , తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



