- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
- Advertisement -