Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
మండలంలోని గానుగట్టు తాండ గ్రామపంచాయతీ పరిధిలోని వంటి గుడిసె తండాకు చెందిన గణేష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మృతుని కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగులు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,  లచ్చి రామ్ నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, ఆనంద్ తో పాటు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -