- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన విజయగిరి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాకతీయ నాయీబ్రాహ్మణ సేవ సంఘం నాయకులు శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్షించి,రూ.4 వేలు ఆర్థిక సాయం చేసి,చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పందిళ్ళ రమేష్,,వర్కింగ్ ప్రెసిడెంట్ తంగేళ్లపల్లి జ్ఞానేందర్,గౌరవ అధ్యక్షుడు మురారి శంకర్,ఉపాధ్యక్షుడు జంపాల తిరుపతి,కోశాధికారి ముత్యాల రవి,సహాయ కార్యదర్శి మంతెన భాస్కర్ పాల్గొన్నారు.
- Advertisement -