Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కౌన్సిలర్లకు సన్మానం 

నూతన కౌన్సిలర్లకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పోచంపాడ్ శ్రీను, దినేష్ లను ఆదివారం పూలమాల, శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికై నిర్విరామ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -