- Advertisement -
నవతెలంగాణ – మ ల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ 9వ వార్డు సభ్యుడుగా ఎన్నికైన జంబోజు సంధ్యారాణి-రవిందర్ సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శి సతీష్ చే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాల మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -



