- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ఇటీవల విడుదల చేసిన జెఈఈ అడ్వాన్స్ పరీక్షల ఫలితాల్లో మద్నూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు హనుమాన్లు నాగం వార్ ఉపాధ్యాయుని కుమారుడు హరితేజ 210 ర్యాంకును సాధించారు. ఈ ర్యాంకు సాధించిన మున్నూరు కాపు ముద్దుబిడ్డకు పశు వైద్య డాక్టర్ బండి వార్ విజయ్ ఆ యువకుడి ఇంటికి వెళ్లి శాలువాతో ఘనంగా సత్కరించారు. జేఈఈ ఫలితాల్లో 210 ర్యాంక్ సాధించినందుకు డాక్టర్ ఆ యువకునికి అభినందించారు.
- Advertisement -