Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ కళాశాల మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి

జూనియర్ కళాశాల మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మరమ్మత్తుల నిమిత్తం రూ.28 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు విడుదలై నాలుగు నెలలు కావొస్తోంది. కాగా టెండర్ల వలన పనులు ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టెంటర్ పనలు కూడా పూర్తయ్యాయి కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ కాలయాపన చేయకుండా వెంటనే మద్నూర్ జూనియర్ కళాశాలలో చాలా రోజులుగా నెలకొని ఉన్న మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని కళాశాల విద్యార్థిననీ విద్యార్థులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -