Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థులు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
రాష్ట్రస్థాయి వాలిబాల్ పోటీలకు కలిగొట్ విద్యార్థులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఎస్ జి ఎఫ్ అండర్ /14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలొని కలిగోట్  విద్యార్థులు  నిత్యశ్రీ, రోహిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు.  పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 26 తేదీ నుంచి 28 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన  విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -