Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓను కలిసిన కాటారం సర్పంచ్, ఉపసర్పంచ్

ఎంపీడీఓను కలిసిన కాటారం సర్పంచ్, ఉపసర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ఉపసర్పంచ్ కొండగుర్ల బానయ్య గార్లు గురువువారం రోజున ఎంపీడీవో ని కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో నెలకకొన్న సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న గృహ జ్యోతి, నూతన పెన్షన్ల గురించి స్థానిక ఎంపీడీవోతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -