Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం: ప్రిన్సిపాల్ కే అశోక్

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం: ప్రిన్సిపాల్ కే అశోక్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025- 26 విద్యాసంవత్సరానికి దోస్తు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియలో ఇది చివరి అవకాశం అని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఈనెల 25 వ తేదీ నుండి 31 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని  విద్యార్థుల కు సూచించారు.మరిన్ని వివరాలకై దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524) గారిని సంప్రదించగలరు అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -