Thursday, June 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే తోటను పరామర్శించిన గ్రంథాలయ చైర్మన్

ఎమ్మెల్యే తోటను పరామర్శించిన గ్రంథాలయ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్  : ఇటీవలే అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొంది కోలుకొని విశ్రాంతి తీసుకుంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ మంగళవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి  పరామర్శించారు. ఎమ్మెల్యే గారి ఆరోగ్యం, క్షేమ, సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రియాజ్ పరామర్శ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు ఎమ్మెల్యేకు అత్యంత సన్నితుడైన సాయి పటేల్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -