Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలులారీలో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం

లారీలో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద మేకల లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. లారీ వేగంగా వెళ్తూ జాతీయరహదారిపైనున్న సూచిక బోర్డును ఢీకొట్టడంతో లారీలో మంటలు రేగి వ్యక్తి సజీవ దహనమవడంతో పాటు 200 మేకలు మృతి చెందాయి. ఈ లారీ హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు మేకల లోడ్‌తో వెళుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -