- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -



