Tuesday, June 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరి..

ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భారీ ఏటీఎం చోరీ జరిగింది… జిల్లాలోని హుజూర్ నగర్ లో లింగగిరి రోడ్డులో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఈ ఘటన అర్థరాత్రి 2 :30 గంటల సమయంలో జరిగింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. అర్థరాత్రి ఫార్చూనర్ కార్ లో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం ని ధ్వంసం చేసి రూ. 20 లక్షలు దోచుకెళ్లారు.  నగదు దొంగలించిన తరువాత ఎటిఎం కి నిప్పు పెట్టి వెళ్లారు దుండగులు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -