- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి యేమిమా, దివ్య, ఎంఎల్ హెచ్ పి అమిత, పూజ, ప్రశాంత్ వైద్య పరిక్షలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది శ్యామల, మంజుల , మాధవి ,యాదమ్మ, హేమలత, స్వరూప, శ్యామల, యశోద, స్టాఫ్ నర్స్ కవిత, సతీష్, ఎల్ టి వనశ్రీ, ఫార్మసిస్ట్ స్వామి, ఘఫర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -