- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కేంద్రంలో సొసైటీ నూతన కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్, సింగిల్ విండో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



