Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ముక్తి రామస్వామి 

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ముక్తి రామస్వామి 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం బాధ్యతలు చేపట్టింది. ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగ కళ్యాణి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ నేతలు మేధావుల సారాధ్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన విషయం విధితమే. అందులో భాగంగా డైరెక్టర్ గా తాడ్వాయి మండలం పంభాపూర్ గ్రామానికి చెందిన ముక్తి రామస్వామి ని మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించారు. నూతనంగా ఎన్నికైన ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముక్తి రామస్వామి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో మంత్రి సీతక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మరియు రాష్ట్ర జిల్లా మండల కాంగ్రెస్ నేతలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad