Wednesday, August 13, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డిగ్రీ ఫలితాలలో నవభారత్ కళాశాల ప్రభంజనం..

డిగ్రీ ఫలితాలలో నవభారత్ కళాశాల ప్రభంజనం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
మహాత్మా గాంధీ యూనివర్సిటీ  బుధవారం విడుదల చేసిన రివాల్యుయేషన్ ఫలితాలలో నవభారత్ కళాశాల అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. బి బి ఏ లో 10/10 ఎస్ జి పి ఏ సాధించిన విద్యార్థిని సాదం వసుంధర ను,  రెగ్యులర్ ఫలితాలలో ఏ జెడ్ సి (సేమ్ టు)  10/10 ఎస్ జి పి ఏ సాధించిన అయిషా బింతే ముబారక్ ను భువనగిరి ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ ,  కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.ప్రభాకర్ గౌడ్  శలువా,  మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో  కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Advertisement
Advertisement
Ad