Friday, January 9, 2026
E-PAPER
Homeఆటలుసెమీస్‌లో నిఖత్‌ జరీన్‌

సెమీస్‌లో నిఖత్‌ జరీన్‌

- Advertisement -

న్యూఢిల్లీ : జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో అగ్రశ్రేణి బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న పోటీల్లో మహిళల 48-51 కేజీల విభాగంలో మణిపూర్‌ బాక్సర్‌ చానుపై 5-0తో నిఖత్‌ జరీన్‌ సులువుగా విజయం సాధించింది. మహిళల 45-48 కేజీల విభాగంలో మీనాక్షి 5-0తో పంజాబ్‌ బాక్సర్‌ కశీష్‌ మెహతాను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -